Header Banner

4 వేల అడుగుల ఎత్తులో ఇండిగో విమానాన్ని ఢీకొన్న రాబందు.. రాంచీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్..

  Mon Jun 02, 2025 18:24        Travel

ఝార్ఖండ్ రాజధాని రాంచీలో నేడు ఓ ఇండిగో విమానానికి పెను ప్రమాదం తృటిలో తప్పింది. విమానం గాల్లో ఉండగా ఓ రాబందు బలంగా ఢీకొనడంతో, పైలట్ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని రాంచీలోని బిర్సా ముండా విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. ఈ ఘటన జరిగినప్పుడు విమానంలో సుమారు 175 మంది ప్రయాణికులు ఉన్నారని, వారందరూ సురక్షితంగా బయటపడ్డారని అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే, పాట్నా నుంచి రాంచీ వస్తున్న ఇండిగో ఎయిర్‌బస్ 320 విమానం, రాంచీ విమానాశ్రయానికి సుమారు 10 నుంచి 12 నాటికల్ మైళ్ల దూరంలో, 3000 నుంచి 4000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మధ్యాహ్నం 1:14 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు బిర్సా ముండా విమానాశ్రయ డైరెక్టర్ ఆర్ ఆర్ మౌర్య పీటీఐకి వివరించారు. "ఇండిగో విమానాన్ని రాంచీ సమీపంలో ఒక పక్షి ఢీకొట్టింది. దీంతో పైలట్ విమానాన్ని ఇక్కడ అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారు" అని మౌర్య తెలిపారు. ఒక రాబందు ఢీకొనడం వల్ల విమానం ముందు భాగంలో కొంత సొట్ట పడిందని, ఇంజనీర్లు ప్రస్తుతం నష్టాన్ని అంచనా వేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

 

ఇది కూడా చదవండి: టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు కీలక బాధ్యతలు అప్పగించిన కేంద్రం! ఎన్డీఏ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

 హోంమంత్రి సంచలనం వ్యాఖ్యలు! కూటమి ప్రభుత్వం వచ్చినాకే...

 

రేషన్ కార్డుదారులకు శుభవార్త..! మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన!

 

నెల్లూరు జిల్లాలో టీడీపీ నేత దారుణ హత్య ..! మృతదేహాన్ని ముక్కలు చేసి బోరు బావిలో వేసి!

 

ఏపీ మీదుగా బుల్లెట్ ట్రైన్! ఈ రూట్‌లోనే, భూసేకరణకు రెడీ!

 

 హోంమంత్రి సంచలనం వ్యాఖ్యలు! కూటమి ప్రభుత్వం వచ్చినాకే...

 

 అమెరికాపై టెర్రర్ అటాక్! షాపింగ్ మాల్ లో..ఫైర్ బాంబులతో దాడి, పలువురికి గాయాలు!

 

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పండగే.. జూన్ 9 వరకు ఛాన్స్! ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..!

 

తల్లికి వందనంపై బిగ్ అప్డేట్ .. ఈ 2 పనులు చేశారా..! 5 రోజులే ఉందంట!

 

రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్‌ కొత్త టైమింగ్స్‌, తేదీలు ఇవే..!

 

ఏపీ ప్రభుత్వం మరో అలర్ట్..! వీళ్లు ఇళ్లలో నుంచి అస్సలు రావొద్దు..!

 

ఏపీలో మళ్లీ మొదలైన రేషన్ షాపులు! క్యూ కట్టిన జనం!

 

ఏపీ ప్రజలకు ప్రభుత్వం బంపరాఫర్..! ఆ ప్లాట్లు వేలంలో దక్కించుకునే మంచి ఛాన్స్!

 

 రేషన్‌ వద్దనుకుంటే డీబీటీ పద్ధతిలో డబ్బులు! సీఎం చంద్రబాబు!

 

నేడు (2/6) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఏపీలో టీచర్ ఉద్యోగాలకు తీవ్ర పోటీ! ఒక్కో పోస్టుకు సగటున 35 మంది!

 

ఏపీలో వారందరికీ గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికీ రూ.15 వేలు అకౌంట్లలోకి డబ్బులు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #IndigoIndigoflight #RanchiBirsaMunda #AirportEmergencylanding #BirdstrikeJharkhand #Planeaccident #Flightsafety #Airbus320